ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు నోటీసులు

నోటుకు ఓటు కేసులో సీఎం చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఆయన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫేన్ సన్ ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారన్ని ఆరోపణలు చేస్తూ ఆడియో టేపులను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏసీబీ అధికారులు ఏక్షణంలోనైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అంశంపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సినీయర్ అధికారులు, న్యాయనిపుణులతో భేటీ అయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu