చిరంజీవి సీఎం అవుతారు:రామచంద్రయ్య

పశ్చిమగోదావరి జిల్లా:ద్వారకాతిరుమలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య కాపులకు సీఎం పదవి కట్టబెట్టాలని కోరారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని  పదవుల విషయంలో కాపులకు ప్రాధాన్యం దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు.పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శ్రీకృష్ణ దేరాయ కాపు కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్, తోట నర్సింహం, పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu