English | Telugu

పవన్ కళ్యాణ్ తెలిసే మాట్లాడటం లేదు..నాగబాబు అలా చెప్పడం కరెక్ట్ కాదు


నటి మాధవి ఏ విషయంలో ఐనా కానీ కరెక్ట్ కాదు అనుకుంటే వెంటనే ఫైర్ ఐపోతుంది. అలాంటి మాధవి ఇప్పుడు జానీ మాష్టర్ విషయంలో మండిపడింది. దీని మీద ఒక వీడియోని రిలీజ్ చేసింది "పవన్ కళ్యాణ్ ఈ విషయం పై ఎందుకు మాట్లాడ్డం లేదు..ఆయనకు ఈ విషయం గురించి తెలిసే ఆయన అసలు మాట్లాడ్డం లేదు. పార్టీ వేరు..వ్యక్తిత్వం వేరు..జానీ మాష్టర్ గిరినుంచి నాగబాబు పోస్ట్ పెట్టడం ఎం బాలేదండి. ఐనా నాగబాబు గారు మీకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా చిన్నది. జనసేనకు సపోర్ట్ చేసాడు కదా అని మీరు జానీకి సపోర్ట్ చేయడం ఏమీ బాలేదు. అలాగే మహాసేన రాజేష్ కూడా ఈ విషయం మీద ట్రోల్ చేసాడు. మీ ఫాలోయర్స్ ని తప్పు దారి పట్టించొద్దు.

జానీ అనే వాడు మీకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం విలన్ ..పుష్ప 2 సినిమా సాంగ్ షూటింగ్ లో జానీ మాష్టర్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టి తిట్టి రచ్చ చేసాడు సుకుమార్ గారు దాని పంచాయతీ చేశారు తర్వాత విశ్వక్ సేన్ మూవీ షూటింగ్ లో ఆ అమ్మాయి కోరియోగ్రఫీ చేస్తుంటే అక్కడికి జానీ మాష్టర్ వచ్చి రచ్చా చేసాడు. జానీ మాష్టర్ ఆ అమ్మాయి సెల్ కి వందల మెసేజెస్ పంపించాడు. ఐ మిస్ యు, ఐ లవ్ యు, మతం మారు, పెళ్లి చేసుకో, షూటింగ్ స్టాప్ చేసి నన్ను కలవు లేదంటే చంపేస్తాను ఇలా టార్చెర్ మెసేజెస్ అన్నీ పంపిస్తూ ఉంటాడు. ఎన్నో మూవీస్ కి ఛాన్సెస్ వస్తే వాటిని క్యాన్సిల్ చేయించాడు జానీ మాష్టర్. టాలెంట్ పరంగా గొప్పోడు అయ్యుండొచ్చు కానీ వ్యక్తిత్వం పరంగా మాత్రం గొప్పోడు అయ్యుండక్కర్లేదు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.