English | Telugu
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న "రౌడీ" చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో మోహన్ బాబు కొత్త గెటప్ లో భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు.
నటుడు నానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అందులో నందినిరెడ్డి పేరు ఖచ్చితంగా చెప్తాడు. అయితే నందిని ఇటీవలే "జబర్దస్త్" అనే సినిమా తీసింది. సినిమా ఫ్లాప్ కూడా అయ్యింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి "రౌడీ" అనే టైటిల్ ఖరారు చేసారు.
"అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ రేపు (ఫిబ్రవరి 21) ముహూర్తపు కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
నవీన్ చంద్ర, రీతూవర్మ కలిసి నటించిన "నా రాకుమారుడు" చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రీతూ మాట్లాడుతూ...
ఇటీవలే హృతిక్ రోషన్ కి బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారట. కానీ ఈ క్రిష్ వీరుడు వింటే కదా. ఏమాత్రం డాక్టర్లు చెప్పింది వినిపించుకోకుండా రిస్కీ ఫైట్స్,
యువతను ఆకట్టుకునే బూతు చిత్రాలను తీయడంలో దర్శకుడు మారుతి దిట్ట అని టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే. ఈయన తీసే అన్ని సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయనేది అందరి అభిప్రాయం. అయితే హీరో నితిన్ కూడా మారుతి గురించి తన అభిప్రాయాన్ని మీడియా ముందు చెప్పేసాడు.
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుతో ప్రేమలో ఉన్నట్లు నటుడు హర్మాన్ బవేజా ఇటీవలే తెలిపాడు. అయితే ఈ వార్తలపై బిపాసా స్పందిస్తూ.. నేను ఓ పర్ ఫెక్ట్ బ్యాచిలర్ కోసం ఎదురుచూస్తున్న మాట నిజమే.
కమల్ హసన్ హీరోగా నటించనున్న "ఉత్తమ విలన్" చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై త్రిష స్పందిస్తూ...
పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలోనే "గబ్బర్ సింగ్ 2" చిత్రం తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఆలీ హీరోగా నటించిన తొలిచిత్రం "యమలీల". ఈ చిత్రం గురించి ఆలీ మనకు తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలియజేశాడు.
నాగచైతన్య హీరోగా "గుండెజారి గల్లంతయ్యిదే" చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది.
రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతుంది.
రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. "మసాలా" వంటి ఫ్లాప్ తర్వాత, "బలుపు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి
నాగచైతన్య హీరోగా నటిస్తున్న "ఆటోనగర్ సూర్య" చిత్రం గతకొంత కాలంగా విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ