English | Telugu
గురువంటే దైవంతో సమానంగా చూడటం మన సంప్రదాయం. పాఠాలు నేర్పే గురువు అంటే ఎంతో గౌరవం ఇస్తారు. చదువు చెప్పే టీచర్ల కంటే.. పిల్లలకు మంచి చెప్పి మంచి మార్గంలో వెళ్లేలా...
మానవ సంబంధాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. తుచ్ఛమైన కోరికలను తీర్చుకోవడం కోసం మానవత్వాన్నే మరిచిపోతున్నారు. రక్త సంబంధాన్ని... పేగు బంధాన్ని సైతం మరిచిపోయి...
చత్తీస్గఢ్కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద...
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న టీడీపీ పార్టీకి మరొక వలస ఎదురుకానుంది.
నిజామాబాద్ బీజేపీలో ఎంపీ ధర్మపురి అర్వింద్... మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పగ్గాలు తమ అనుచరులకే దక్కాలని ఇరువురూ...
సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని... జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్పై విచారణ మొదలైంది. ఒకే ట్రాక్పైకి కర్నూలు ఎక్స్ప్రెస్... ఎంఎంటీఎస్ ట్రైన్ ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది. కాచిగూడ ట్రైన్ యాక్సిడెంట్ను సీరియస్గా తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే.... అసలేం జరిగిందో తేల్చాలంటూ ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది
అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం చివరికి రాష్ట్రపతి పాలన విధించడంతో ఎండ్ కార్డ్ పడింది. డెడ్లైన్లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ...రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు.
నిరుపేద దళిత మహిళలు వ్యవసాయం చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి అప్పటి ప్రభుత్వం వారికి భూమిని పంపిణీ చేసింది. అప్పటి ప్రభుత్వం అంటే దాదాపు 20 ఏళ్ల క్రిందటి ప్రభుత్వం.
ఆర్టీసీ సమ్మెకు అప్పుడే శుభం కార్డు పడేలా లేదు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగట్లేదు. దానికితోడు హైకోర్టు విచారణ రోజురోజుకి వాయిదా పడుతూ వస్తుంది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై...
మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగతసింగ్ కోషియారి కేంద్రానికి సిఫార్సు లేఖ రాశారు. ట్విస్ట్ లు అనూహ్య మలుపుల మధ్య మహారాష్ట్ర పాలిటిక్స్...
దేశంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ.. ఆర్థికంగానూ బలపడుతోంది. బిజెపికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 700 కోట్ల మేరకు విరాళాలు అందినట్లు సమాచారం.
భార్య కష్టపడి డబ్బులు పంపిస్తుంటే తినమరిగిన ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లా సార్వ గ్రామంలో జరిగింది. గల్ఫ్ లో పని చేస్తున్న భార్య ఇంటికి డబ్బు...
ఇసుక ధరలు, అమ్మకాల, కొరతపై అధికారులతో ఏపీ ప్రభుత్వం సమీక్ష జరిపింది. ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధమైంది ఆంధ్రా ప్రభుత్వం.
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కు ఆమోదం తెలిపింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ రిజర్వేషన్...