English | Telugu
టిడిపి హయాంలో ఐదేళ్ళపాటు ఏపీలో ఇసుక దందా నడిచింది. డ్వాక్రా సంఘాల ముసుగులో పచ్చ పార్టీ నేతలే అడ్డగోలుగా ఇసుక తవ్వి వేల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు నివాసం పక్కనే జరిగిన...
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఇసుకను జనానికి అందుబాటులో ఉంచుదామని ఏపీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశించారు సీఎం జగన్. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికతో...
స్కూళ్లు..పిల్లలు అంటే ఎవరైనా.. ఎక్కడైనా.. రాజకీయం చెయ్యడానికి అంతగా ఇష్టపడరు. కానీ ప్రకాశం జిల్లా నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. చిన్నారుల జీవితాలు ఏమైపోతే మాకేంటి..
కర్నూలు జిల్లా పాణ్యంలో విషాదం చోటుచేసుకుంది. విజయానికేతన్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయి పాలానికి చెందిన శ్యామ్ సుందర్...
గత కొద్దిరోజులుగా ఆంధ్రా రాజకీయాలు ఇసుక చుట్టూ తిరువుతున్నాయి.. చెప్పాలంటే ఇసుక రాజకీయంగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఇసుక కొరతను పరిష్కరించడమే కాకుండా...
నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా నీలం సహానీ రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ సమ్మెపై హై కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రతిపాదించిన మాజీ న్యాయమూర్తుల కమిటీకీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సమస్య లేబర్ కోర్టుకు వదిలేయాలని కోరింది.
తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగు దేశం పార్టీని వీడుతున్నారు. అభిమానులు.. అనుచరులతో.. జరిగిన సమావేశంలోఇవాళ సాయంత్రం ( నవంబర్ 14న ) ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబుకు విధేయుడు గా ఉన్నప్పటికీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని అవినాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇసుక కొరత సమస్య ను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కాస్తా విపక్షాల ఆందోళన కారణంగా 2 వారాల నుంచి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. 2 వారాల కిందట తొలిసారి సమీక్ష చేసి...
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పథకానికి కొత్త కార్డులు రాబోతున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆ బాధ్యతలను వలంటీర్లు సచివాలయాలకు...
మోదీ సర్కార్ రెండో సారి అధికారానికి వచ్చిన తరువాత దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ప్రవేశ పెట్టిన వస్తు సేవల పన్ను..
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన అమలయ్యే అవకాశం ఉన్నప్పటికీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ అంటున్నాయి.
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సంస్థ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచిపోనుంది. నేటితో సమ్మె 40 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కాలంలో సంస్థ దాదాపు రూ.400 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయింది.
తెలంగాణలో నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి ఘటన తరువాత ప్రభుత్వం భద్రత కల్పిస్తామని చెప్పినా వారిలో భయం మాత్రం పోవడం లేదు.
చారిత్రాత్మక కేసుగా పరిగణించే రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాద విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఇక దేశంమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శబరిమల తీర్పు వెలువడే...