English | Telugu

దూసుకేల్తా సెన్సార్ రిపోర్ట్

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ను ఇచ్చారు. దసరా కానుకగా విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఉద్యమ సెగ కారణంగా అక్టోబర్ 17కి వాయిదా వేసినట్లు సమాచారం.ఈ చిత్రంలో విష్ణు సరసన "అందాల రాక్షసి" ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.