English | Telugu
వెంకటేష్, త్రిష జంటగా చిత్రం
Updated : Mar 25, 2011
ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ గతంలో రవితేజ హీరోగా నటించిన "డాన్ శీను" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. డాన్ శీను ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. వెంకటేష్ హీరోగా, త్రిస్హ హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రం ఏప్రెల్ నెల మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలిసింది.