English | Telugu
పేదల వైద్యుడు కె. ఎం. ఇస్మాయిల్ హుస్సేన్ కన్నుమూత
Updated : Apr 15, 2020
పేదల కోసం కార్పొరేట్ హంగులుతో పెద్ద నర్సింగ్ హోమ్ కట్టించి పేదలు ఇచ్చినంత తీసుకుని వైద్య సేవలు అందిచారాయన. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.. కుమారుడు డాక్టర్ కె. ఎం ఇక్బాల్ హుస్సేన్ కూడా ప్రభుత్వ వైద్యుడు. ముగ్గురు అల్లుళ్ల లో ఒకరు ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మహమ్మద్ కాగా, మరో ఇద్దరు అల్లుళ్లు విదేశాల్లో ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.