English | Telugu
విజయవాడలో కేంద్ర బృందం పర్యటన!
Updated : May 8, 2020
రాష్ట్రంలో కేసుల వివరాలను కేంద్రబృందం అడిగి తెలుసుకుంది. అలాగే రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నది తెలుసుకుంటున్నారు. అనంతరం రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై కేంద్ర బృందానికి వైద్యారోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. అలాగే ఇంటింటి సర్వే వివరాలను కేంద్రబృందానికి అధికారులు వివరిస్తున్నారు.