English | Telugu
తెలంగాణలో మరొకరు మృతి, 592కి చేరిన కరోనా కేసులు!
Updated : Apr 13, 2020
మరొకరు మృతి చెందడంతో ఇప్పట్టి వరకు కరోనాతో మృతి చెందిన వారిక సంఖ్య 17కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్ చేసిన అయిన వారి సంఖ్య 103కాగా వారు పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన 472 మంది చికిత్స పొందుతున్నారు.
ఎక్కువ కేసులు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదువుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.