దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్స మత్స్యవల్లభుడనే రాజుకు వీపుమీద రాచపుండు ఏర్బడింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా, ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానడం లేదు.
Aug 21, 2024
మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు.
Aug 19, 2024
శ్రావణమాసం అంటేనే నోములు వ్రతాలు గుర్తొస్తాయి. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
Aug 16, 2024
సుమంతపురంలో నారాయణ పండితుడు, శివ పండితుడు అని ఇద్దరు విద్యావంతులు ఉండేవారు. వారు శత్రువులు కాదు మిత్రులు కారు. ఇలా ఉండగా ఆ ఊరి ఆలయానికి అర్చకుని అవసరం కలిగింది.
Aug 13, 2024
ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది.
Aug 12, 2024
పార్వతీపురంలో కార్లు అమ్మే దుకాణం తెరుద్దామని వ్యాపారవేత్త సుందరం అనుకున్నాడు. ఆ వ్యాపారం చూసుకోడానికి ఆయన కొడుకు వివేక్ అంగీకరించడంతో తగిన ఏర్పాట్లు చేసాడు.
Aug 8, 2024
“అమ్మా .. దీన్ని తలకి అతికిస్తే తల పగిలిపోవడం తగ్గిపోతుంది. ఇదిగో తీసుకుని అతికించు” అని గుండ్రంగా ఉన్న ప్లాస్టర్ రీలు తెచ్చిచ్చాడు నాలుగేళ్ల రవి. “ తలనొప్పి తగ్గడానికి దీన్ని అతికించమని ఎవరు చెప్పారు” అడిగింది రజని ఆశ్చర్యంగా. వాడేమి చెప్పాడో సరిగా అర్ధం కాకపోవడంతో.
Aug 5, 2024
విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది.
Aug 1, 2024
వ్యాస మహర్షి శిష్యులతో కలసి కాశీ నగరంలో ఉన్న కాలంలో ప్రతిరోజూ అక్కడి తీర్థాలను, ఆలయాలను సందర్శించసాగాడు. ఒకనాడు కృత్తివాసేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలసి కపర్దీశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు.
Jul 31, 2024
భద్రయ్యకూతురు సీత పెళ్ళి కుదిరింది. ఊళ్ళోనేవున్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్ళి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తనువుంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు.
Jul 29, 2024
ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రామానికీ ఏటి గట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు.
Jul 25, 2024
ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.
Jul 18, 2024
ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకునే నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న.
Jul 13, 2024
ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలుపై ఎక్కింది.
Jul 6, 2024
మహా భారతంలో ఎన్నో సంఘటనలు, ఉంటాయి. ప్రతి కథా మన జీవితానికి ముఖ్యమయిన ఎన్నో విషయములను మనకు తెలియ చేస్తుంది. వాటిలో ఒకటి సక్తుప్రస్తుడు కథ.
Jul 3, 2024
స్వార్థంలో నిస్వార్థం (విక్రమాదిత్య కథలు)




















