వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు సస్పెండ్..

ఏపీ అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ విధించారు. సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ సభను అడ్డుకొనగా వైసీపీ నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. జగన్ మినహా సభ్యులందరిపై సస్పెన్షన్ విధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu