లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి చంపారు

తెలంగాణలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ పై విరసం, ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు తరహాలోనే కేసీఆర్ పాలనా సాగుతోందని, స్వరాష్ట్రంలోనూ రాజ్యహింస జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమంటున్న ప్రజాసంఘాలు, విరసం నేతలు... మైనింగ్ మాఫియా కోసమే...వాళ్లిద్దరికీ పట్టుకుని కాల్చిచంపారని ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించిన విప్లవ కవి వరవరరావు... ఎంటెక్ విద్యార్ధిని శృతిపై లైంగిక దాడికి పాల్పడి హింసించి,  యాసిడ్ పోసి కాల్చిచంపారని ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu