పాడి రైతుల బకాయిలు క్లియర్!

విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల పెండింగ్ బకాయిలను ఈ రోజు చెల్లించనున్నట్లు  విజయ డెయిరీ యాజమాన్యం తెలిపింది. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం కార‌ణంగా పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు నిధులు మంజూరు చేసిందని పేర్కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu