రచ్చబండలో 6లక్షల ఇళ్ళు మంజూరు సీఎం

రంగారెడ్డి: రెండో విడత రచ్చబండలో 6లక్షల ఇళ్ళు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.అయన ఈ రోజు రంగారీడి జిల్లా కీసరలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.మహిళా సంఘాలకు ఏడు శాతం వడ్డికె రుణాలు ఇవ్వాలని ప్రధానిని కోరానని అయన తెలిపారు.రైతుల నుంచి మహిళా సంఘాలు ధాన్యం సేకరణ ద్వారా రూ .50కమిషన్ పొందాయని ముఖ్యమంత్రి చెప్పారు.రంగారెడ్డి జిల్లాలో యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu