అమరావతికి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడి డిల్లీ నుండి కొద్ది సేపు క్రితమే బయలుదేరారు. ఆయన డిల్లీ నుండి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి సుమారు 11.50 గంటలకి చేరుకొంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్లో శంఖుస్థాపన వేదిక వద్దకు చేరుకొంటారు. ఇటువంటి భద్రతా ఏర్పాట్లు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రధాని భద్రతాధికారులు మెచ్చుకొన్నారని మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu