తీవ్ర అస్వస్థతకు గురైన మేనకాగాంధీ..

 

కేంద్ర మంత్రి మేనకాగాంధీని ఆస్పత్రికి తరలించారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను వెంటనే ఫిలిబిట్‌లోని ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి కావడంతో మేనకాగాంధీని ఆసుపత్రికి తరలించారు. అయితే, మేనకాగాంధీ గాల్‌ బ్లాడర్‌లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారని, ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించాల్సి రావచ్చునని ఒక అధికారి తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu