ఇండియా... ఆరో వికెట్

 

వరల్డ్ కప్ క్రికెట్‌లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడుతున్న ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా ఆరో వికెట్‌ కోల్పోయింది. ఐదు వికెట్లు కోల్పోయిన ఇండియాని ధోనీ, జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా జడేజా రనౌట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ద్వారా జడేజా రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 41.5 ఓవర్లలో 208 పరుగుల దగ్గర ఆరో వికెట్ కోల్పోయింది. పరిస్థితి చూస్తున్నారుగా.. ఇంకా ఎవరికైనా ఇండియా గెలుస్తుందన్న ఆశలు వుంటే, వాటిని ఇప్పటికైనా వదులుకోండి. మీకు బీపీ తగ్గి మనశ్శాంతి అయినా మిగులుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu