భారత్-పాక్‌ మ్యాచ్‌కు అంతరాయం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బర్మింగ్‌హాంలో జరుగుతున్న భారత్-పాక్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. తొలుత టాస్ గెలిచిన పాక్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 9.5 ఓవర్లలో ముగిసే సమయానికి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి రోహిత్ శర్మ 25 పరుగులతోనూ, శిఖర్ ధావన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu