మక్కా మసీదు వద్ద భారీ బందోబస్తు..

 

హైదరాబాద్ పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీలోని మక్కా మసీదు బాంబు పేలుళ్లు జరిగి నేటితో తొమ్మిది ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో అక్కడి ఎలాంటి గొడవలు.. ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులతో పాటు 30 ప్లాటున్ల ప్రత్యేక పోలీసులు భద్రతను చేపట్టారు. రెండు కంపెనీల ఆర్‌ఏఎఫ్ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. భద్రతను జాయింట్ సిపి స్వాతిలక్రా పర్యవేక్షిస్తున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu