బడ్జెట్ ‌2015-16: మొత్తం బడ్జెట్ కేటాయింపులు

రూ. 17,77,477 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళికేతర వ్యయం రూ.13 లక్షల కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.4.65 లక్షల కోట్లు. ఆయన ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ - కేటాయింపులు..

మొత్తం బడ్జెట్ - కేటాయింపులు..

   
కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు.
    ప్రణాళికా వ్యయం రూ.4,65,000.
    ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు.
    రక్షణకు రూ.2,46,727 కోట్లు. 
    వైద్యానికి రూ. 3,31,500 కోట్లు.
    విద్యా రంగానికి రూ.68,960 కోట్లు.
    గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు.
    మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు.
    జల వనరులకు రూ.4,173 కోట్లు.
    ఏపీలో  ఐఐఎం ఏర్పాటు.
    సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు.
    నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు.
    ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు.
    మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
    ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు.
    అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు.
    ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు.
    గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు.
    వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
    మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
    నాబార్డుకు 25 వేల కోట్లు.
    ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు.
    శిషు సంరక్షణకు 300 కోట్లు.
    చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు.
    మౌలిక వసతులకు 70 వేల కోట్లు.
    స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి.
    చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు.
    స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు.    
    గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.