మంత్రి డీఎల్ మాటకు సీఎం కిరణ్ అభ్యంతరం

హైదరాబాద్: ఆరోగ్యశ్రీపై బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. 104 ఉద్యోగులను తొలగించాలని డీఎల్ పట్టుబట్టగా, ఒకేసారి తొలగిస్తే ఇబ్బందులొస్తాయని సీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత డీఎల్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu