తెలంగాణా నగారా సమితి రౌండ్ టేబుల్ సమావేశం
posted on Aug 1, 2012 @ 1:23PM
హైదరాబాద్ లోని జూబ్లీ హాల్ లో తెలంగాణా నగారా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశమైంది. ఈ సమావేశంలో సమైక్యాంధ్రలో తెలంగాణా విద్యార్థులు, , ఉద్యోగులపై కొనసాగుతున్న వివక్షపై చర్చ. సమావేశానికి హాజరైన తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హరీశ్వర్ రెడ్డి, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసా, శ్రీనివాస గౌడ్, విఠల్, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య , రసమయి