Read more!

హిమాచల్ ప్రమాదం: హీరో ప్రభాస్ ఆవేదన

 

 

 

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతు కావడం పట్ల సినీ నటుడు ప్రభాస్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు నదిలో కొట్టుకపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ప్రభాస్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.