Read more!

పెడన టీడీపీ ఎమ్మెల్యేకి అస్వస్థత!

 

 

 

కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం గత కొన్ని రోజులుగా కాగిత వెంకట్రావు బిజీగా వున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం రోజైన ఆదివారం నాడు ఉన్న ఆయన నిన్న ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆస్పత్రిపాలయ్యారు. కాగిత వెంకట్రావుకు బీపీ, సుగర్ వ్యాధులు వున్నాయి.