దిశ మొదటి కేసు ... పరిష్కారం ...

దిశ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్
మహిళ ప్రయాణికురాలు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు..
బస్సు లో వైజగ్ నుండి విజయవాడ వెళ్తుండగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తోటి ప్రయాణికుడు.
సహాయం కోసం తెల్లవారుజమున 4.21 గంటలకు దిశ SOS ద్వారా పోలీసులకు సమాచారం అందించిన మహిళ ప్రయాణికురాలు..నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు చేరుకున్న ఏలూరు త్రీ టౌన్ పోలీసులు..వేదింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తిసుకున్న పోలీసులు. వేదింపులకు పాల్పడిన వ్యక్తి ప్రొఫెసర్ గా గుర్తించిన పోలీసులు.

Teluguone gnews banner