కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి హైదరాబాద్ పర్యటన

 

కేంద్ర సమాచార మరియు ఐ.టి.శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ కి వస్తున్నారు. రేపు గచ్చిబౌలీలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ లో ఒక నిర్వహించే ఒక కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తరువాత ఆయన ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లతో వేర్వేరుగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు తమ ఐ.టి. విధానాలను ఆయనకు వివరించి కేంద్ర సహాయం కోరవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల హార్డ్ వేర్ పార్క్ ల ఏర్పాటు, విశాఖలో ఐ.టి.హబ్ వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చి కేంద్ర సహాయం కోరవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu