ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఉండదు


 


సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా నిర్వహించింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అత్యుత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉపాధ్యాయ కేవలం వృత్తి కోసమే పని చేయకూడదని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులకు బోధన చేయాలని.. అదో జీవన ధర్మమని సూచించారు. ఉపాధ్యాయుడు ఎప్పటికీ రిటైరు కారని, నిత్యం కొత్త విషయాలు నేర్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారని మోడీ టీచర్లను ఉద్దేశించి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu