కేసీఆర్ పై విశాఖ పీఎస్‌లో కేసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకు నోటు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువు తీశారని అతనిపై విశాఖపట్నం 3టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎన్వీవీ ప్రసాద్ అనే న్యాయవాది ఐపిసి ఐపిసి 464, 647, 471, 166. 167, 120/బి సెక్షన్ల కింద కేసీఆర్ పై కేసులు నమోదు చేశారు. అనవసరంగా ఈ వ్యవహారంతో చంద్రబాబుకు ముడిపెడుతున్నారని, పార్టీని దెబ్బతీయడానికే కేసీఆర్ అతని ప్రభుత్వం ఇలాంటి తప్పుడు పనులకు పూనుకుంటుందని.. ముందు కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu