పేలుళ్ళ బాధితులకు అండగా ఉంటాం: ప్రధాని మన్మోహన్

 

 

PM visits Hyderabad blasts site, PM to meet injured IN blasts, PM visits Hyderabad blast sites

 

 

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ప్రాంతాలను ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పరిశీలించారు. పేలుళ్లపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఓమ్ని, యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించానని, వారికి మెరుగైన వైద్య సేవలు, సహాయం అందించాలని డాక్టర్లకు ఆదేశించినట్లు ప్రధాని తెలిపారు. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రజల దైర్యం, తెగువ అభినందనీయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలు సయంమనం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News