Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పురాతన సిల్వర్ కాయిన్స్ లభ్యం
posted on: Oct 15, 2014 2:16PM

మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని నీలిపల్లి గ్రామంలో ఒక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతూ వుండగా వెయ్యి పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ వెండి నాణేలు 1840 సంవత్సరానికి చెందినవి. వీటి మీద విక్టోరియా మహారాణి ముఖచిత్రం ముద్రించి వుంది. వీటి విలువ దాదాపు ఐదు లక్షల రూపాయల వరకూ వుంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే పురాతన నాణేల మార్కెట్లో ఈ వెండి నాణేల విలువ మరింత ఎక్కువగా వుండొచ్చని భావిస్తున్నారు.


.jpg)



