కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం

 

ఈ రోజు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతింది. ఇఫ్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ముందజలో ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న బిజెపి. రాజస్థాన్‌లో భారీ మెజార్టీ దిశగా కొనసాగుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ను చిత్తు చేసిన బిజెపి మొదటి స్థానంలొ నిలవగా అనూహ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఒక్క ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం కాంగ్రెస్‌ బిజెపి కాస్త పోటి ఇవ్వగలిగినా.. మెజార్టీ మాత్రం సాదించలేకపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu