ప్రారంభమైన ఏపీ మంత్రి వర్గ సమావేశం

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, తితిదే పాలకమండలి పదవీకాలం, సభ్యుల సంఖ్యపై చట్టసవరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి గురించి చర్చించనున్నారు. ఆహార భద్రతా కార్డుల జారీకి మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశం ఉందనే సమాచారం.


Online Jyotish
Tone Academy
KidsOne Telugu