మావోల మందుపాతరకు 11 మంది జవాన్లు బలి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 11 మంది జవాన్లు మృతి చెందారు.

యాంటీ మావోయిస్టు ఆపరేష్ లో భాగంగా జవాన్లతో వెడుతున్నమినీ బస్సు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీని  ప్రయోగించడారు. ఈ ఘటనలో 11 మంది మరణించారు.  

మావోయిస్టుల మందుపాతరకు 11 మంది జవాన్లు మరణించిన ఘటనపైఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu