శ్రీజని చూసి కన్నీరు పెట్టిన పవన్
on Oct 17, 2014
.jpg)
మెదడు సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజ అనే చిన్నారి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. రాజమండ్రిలో కొన్న బొమ్మలను పవన్ చిన్నారికి అందించారు. పవన్ కళ్యాణ్ని చూడాలన్న ఆ బాలిక కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ పవన్ కళ్యాణ్కి తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి అంగీకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నశ్రీజని చూడగానే పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నారట. తాను వచ్చినగానీ చూడలేని స్థితిలో వున్న చిన్నారిని చూసి పవన్ చలించిపోయరాట. అలాగే శ్రీజకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



