-
Tithi - Feb, 16 2026
16.02.2026 సోమవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం తిథి : చతుర్దశి: సా.05:26 నక్షత్రం : శ్రావణం:రా.08:58 వరకు వర్జ్యం : రా 01.06-02.45 వరకు దుర్ముహూర్తం : ఉ.12.36-01.22వరకు రాహుకాలం : ఉ 7.30-09.00వరకు -
Feb, 2026 Important Days
1.మాఘ ఫూర్ణిమ
5.సంకటహర చతుర్థి
6. ధనిష్టకార్తె
8.భాను సప్తమి
13.శుర్రమౌఢ్యత్యాగం
14.శనిత్రయోదశి, వాలంటైన్స్ డే
15.మహాశివరాత్రి
18.రంజాన్ నెల ప్రారంభం
Latest Articles
కక్భూషుండి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తాడు. ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు. ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతార. అందుకే ఆయనను కలియుగ 'చిరంజీవి' అని పిలుస్తారు. ఆయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కక్భూషుండి ఋషి కాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు...
Moreడస్ట్ బిన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇల్లు ఊడవడం నుండి, ఇంట్లో పోగయ్యే అన్ని రకాల చెత్తలను డస్ట్ బిన్ లో వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఇళ్లలో కనిపించేది వంటింట్లో కూడా డస్ట్ బిన్ ఉంచడం. కొందరు డస్ట్ బిన్ ను వంటింట్లో సింక్ కు దగ్గరగా ఉంచుకుంటారు. మరికొందరు కిచెన్ కౌంటర్ కింద ఉండే స్థలంలో డస్ట్ బిన్ ఉంచుకుంటారు. అయితే ఒకప్పుడు ఇంట్లో డస్ట్ బిన్ అంటూ ఉండేది కాదు. ఎప్పటి చెత్త అప్పుడు ఇంటి బయట లేదా వీధిలో ఉన్న చెత్త తొట్టి దగ్గరకువెళ్లి పడేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక చిన్న సైజ్ చెత్త తొట్టి వచ్చే..
MoreVideos
-
Enduku - Emiti
హిందూ పురాణాలు, నమ్మకాల ప్రకారం రుద్రాక్షను శివుడి చిహ్నంగా భావిస్తారు. శివుడి కన్నీటి బిందుల నుండి రుద్రాక్షలు ఆవిర్భవించాయని చెబుతారు. రుద్రాక్షను ధరించినా, పూజించినా సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నట్టే అని అంటారు. అయితే రుద్రాక్షను ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించకపోవడం వల్ల జీవితంలో మంచి జరగడానికి బదులుగా చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష మాల లేదా రుద్రాక్షను ధరించడానికి ఉన్న నియమాలు ఏంటి? ఎవరు ధరించాలి? ఎవరు ధరించకూడదు? తెలుసుకుంటే..
Moreజ్యోతిష్యంలో చెప్పే అదృష్ణ రాళ్లలో నీల మణి రత్నం కూడా ఒకటి. నవరత్నాలలో ఈ రత్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా శక్తివంతమైన రత్నం గా పరిగణించబడుతుంది. నీలమణి రత్నం అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజం ద్వారా ఏర్పడుతుంది. ఇది నీలం రంగులో ఉన్నా ఇతర రంగులలో కూడా లభిస్తుంది. అయితే దీన్ని ధరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహాను తప్పక పాటించాలని చెబుతారు. నీల మణి రత్నం ధరించే వారు చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
జ్యోతిష్య శాస్త్రంలో నవరత్నాలు, పూసలకు కూడా చాలా శక్తి ఉంటుంది. ఇవి మనిషి గ్రహ స్థితిని ప్రభావితం చేసి వారి జాతకంలో దోషాలను సరి చేయడంలో సహాయపడతాయి. అయితే నవరత్నాల విషయంలో జ్యోతిష్యులు, పెద్దలు చెప్పిన నియమాలు లాగానే స్పటిక మాల ధరించడంలో కూడా నియమాలు ఉన్నాయి. స్పటిక మాల ధరించాలంటే ఉన్న నియమాలు ఏంటి? స్పటిక మాలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ మతం ఎంతో ధర్మ బద్దమైనది. ఇందులో పేర్కొన్న విధంగా జీవితాన్ని ఆచరిస్తే ఎంతో ధర్మబద్దంగా ఉండగలుగుతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వారంలో ఒక్కొక్క రోజు ఒకో దేవుడికి ప్రత్యేకం అని చెబుతారు. శనివారం రోజు హనుమంతుడిని, విష్ణువు అవతారాలను, మరీ ముఖ్యంగా శనీశ్వరుడిని పూజిస్తారు...
More
కక్భూషుండి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తాడు. ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు. ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతార. అందుకే ఆయనను కలియుగ 'చిరంజీవి' అని పిలుస్తారు. ఆయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కక్భూషుండి ఋషి కాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు...
Moreహిందువుల భక్తికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. దేవుళ్లు కూడా ఎందరో ఉన్నారు. ఒక్క నారాయణ స్వరూపంగానే ఎందరో దేవతలు ఉన్నారు. ఈ స్వరూపాలకు తగినట్టు ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో విశిష్టత ఉంటుంది, అక్కడ వింత సంప్రదాయాలు, పద్దతులు కూడా ఉంటాయి. అలాంటి దేవాలయాలలో హయగ్రీవ మాధవ ఆలయం కూడా ఒకటి. భారతదేశంలోని అస్సాం రాష్ట్రం, కామరూప్ జిల్లాలోని హజోలో ఉన్న ఈ ఆలయం గురించి వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే..
Moreభారతీయులు అమ్మవారిని శక్తి స్వరూపంగా భావిస్తారు. అదే రూపంలో పూజిస్తారు. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలు అని అంటారు. అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా భారతదేశానికి పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్ లో కూడా అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారట. ఇక్కడున్న ఏడు శక్తి పీఠాల గురించి తెలుసుకుంటే..
Moreజీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
Moreడస్ట్ బిన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇల్లు ఊడవడం నుండి, ఇంట్లో పోగయ్యే అన్ని రకాల చెత్తలను డస్ట్ బిన్ లో వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఇళ్లలో కనిపించేది వంటింట్లో కూడా డస్ట్ బిన్ ఉంచడం. కొందరు డస్ట్ బిన్ ను వంటింట్లో సింక్ కు దగ్గరగా ఉంచుకుంటారు. మరికొందరు కిచెన్ కౌంటర్ కింద ఉండే స్థలంలో డస్ట్ బిన్ ఉంచుకుంటారు. అయితే ఒకప్పుడు ఇంట్లో డస్ట్ బిన్ అంటూ ఉండేది కాదు. ఎప్పటి చెత్త అప్పుడు ఇంటి బయట లేదా వీధిలో ఉన్న చెత్త తొట్టి దగ్గరకువెళ్లి పడేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక చిన్న సైజ్ చెత్త తొట్టి వచ్చే..
Moreవిజయవంతమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. కానీ.. చాలామంది జీవితంలో వైవాహిక పరంగా దెబ్బతింటుంటారు. నేటి కాలంలో వైవాహిక బంధాలు నిలబడటం సమస్యగా మారింది. అయితే వైవాహిక బంధాన్ని బలపరిచి, జీవితాంతం అది బలంగా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలని జోతిష్య నిపుణులు, పురాణ పండితులు చెబుతున్నారు. ఇంతకీ వైవాహిక బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..
More




















.webp)

