• Tithi - Dec, 21 2025

    21.12.2025 ఆదివారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం
    తిథి : పాడ్యమి:ఉ.08.17 వరకు
    నక్షత్రం : పుష్యమి:తె.03.06వరకు
    వర్జ్యం : రా 07.33-01.16 వరకు
    దుర్ముహూర్తం : మ 03.58-04.42 వరకు
    రాహుకాలం : సా 4.30-06.00వరకు

  • Dec, 2025 Important Days

    1. గీతాజయంతి
    4. శ్రీ దత్త జయంతి
    8. సంకష్టహరచతుర్థి
    16.ధనుర్మాసం ప్రారంభం
    18.మాసశివరాత్రి
    25.క్రిస్మస్
    30.ముక్కోటి ఏకాదశి
     

Latest Articles

ముగ్గురు ఆళ్వార్ల ముచ్చటైన సంఘటన.. ధనుర్మాసంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

​వైష్ణవ సంప్రదాయంలో 12మంది ఆళ్వార్లు ఉన్నారు.  వారిలో పోయిగై ఆళ్వారు మొదటివారు. విష్ణు భక్తిని కవిత్వంగా మార్చిన తొలి మహాభక్తుడు ఈయన. ఈయన క్రీ.శ 6వ శతాబ్దానికి చెందిన వారు. కాంచీపురం సమీపంలోని  వరదరాజ స్వామి ఆలయానికి దగ్గరలో యదోక్తకారి ఆలయం అని ఉంది.  ఆ ఆలయానికి దగ్గర ఈయన జన్మించారు. ఈయన జననం చాలా విచిత్రం.... 

 More
శనివారం రోజు  ఈ పొరపాట్లు చేయకండి.. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..!

హిందువులు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి,  నరసింహ స్వామి,  హనుమంతుడు లాంటి చాలా దేవతలను పూజిస్తూ ఉంటారు. అయితే కేవలం వీరికే కాదు.. ముఖ్యంగా న్యాయ దేవుడు అని పిలువబడే శని మహాత్ముడికి శనివారం చాలా ముఖ్యం. శనివారం రోజు చేసే పరిహారాలు శనిగ్రహంతో ముడిపడి ఉంటాయి. శనిదేవుడికి పక్షపాతం ఉండదు. కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు.  ఒక వేళ శనిగ్రహ దశ బాగాలేకున్నా,  శని వక్ర దృష్టి ఉన్నా శనివారం పాటించే పరిహారాల వల్ల శనిదేవుడు తృప్తి చెంది,  పెద్ద కష్టాన్ని కూడా చిన్నగా గడిచిపోయేలా చేస్తాడని చెబుతారు...

 More

Videos

  • Enduku - Emiti

    శనివారం రోజు  ఈ పొరపాట్లు చేయకండి.. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..!

    హిందువులు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి,  నరసింహ స్వామి,  హనుమంతుడు లాంటి చాలా దేవతలను పూజిస్తూ ఉంటారు. అయితే కేవలం వీరికే కాదు.. ముఖ్యంగా న్యాయ దేవుడు అని పిలువబడే శని మహాత్ముడికి శనివారం చాలా ముఖ్యం. శనివారం రోజు చేసే పరిహారాలు శనిగ్రహంతో ముడిపడి ఉంటాయి. శనిదేవుడికి పక్షపాతం ఉండదు. కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు.  ఒక వేళ శనిగ్రహ దశ బాగాలేకున్నా,  శని వక్ర దృష్టి ఉన్నా శనివారం పాటించే పరిహారాల వల్ల శనిదేవుడు తృప్తి చెంది,  పెద్ద కష్టాన్ని కూడా చిన్నగా గడిచిపోయేలా చేస్తాడని చెబుతారు...

     More
    శుక్రవారం ఈ ఆహారాలు తింటే పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టేనట..!

    ​హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది.  ఒక్కొక్క రోజు ఒకో దేవుడిని పూజించడం పరిపాటి.  ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవి, సరస్వతి,  దుర్గ.. ఇలా శక్తి స్వరూపాలను  పూజిస్తారు. మరీ ముఖ్యంగా చాలామంది లక్ష్మిదేవి అనుగ్రహం కావాలని ఎంతగానో కోరుకుంటారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహానికి  పరిహారాలు పాటించడం చేస్తుంటారు. అయితే శుక్రవారం రోజు కొన్ని ఆహారాలు తినడం  వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని, దీని వల్ల ఆ ఇంట్లో ధనం మెల్లిగా కనుమరుగవుతుందని కూడా అంటారు.  ఇంతకీ శుక్రవారం రోజు తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

     More
  • Vaastu

    ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది!

    హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు,  ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్  ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు.  నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన,  ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం   అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..

     More
    తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా!

    తులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు.  తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు.  ప్రతి  హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు.  ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు.  అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా  భారతీయులకు  సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే  ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్  ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..

     More
  • Aacharaalu

    కేవలం 5నిమిషాల పారాయణ.. జీవితంలో అన్ని సమస్యలు  పరిష్కరిస్తుంది..!

    ​మనిషికి కష్టం వస్తే మొదట దేవుడే గుర్తు వస్తాడు. చాలామంది కష్టం ఎదురవ్వగానే దేవుడి ముందు కూర్చుని పూజలు చేయడం,  తమ సమస్యకు తగినట్టు ఏవైనా శ్లోకాలు, జపాలు చేయడం  చేస్తుంటారు.  అయితే జీవితంలో వచ్చే ఏ సమస్యకు అయినా అండగా ఉండి సమస్యను పరిష్కరించే అతిశక్తివంతమైన పారాయణ ఒకటి ఉంది. కేవలం 5 నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు.. జీవితంలో చాలా గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ అంత శక్తివంతమైన పారాయణ ఏంటి? ఎలా చేయాలి? తెలుసుకుంటే..

     More
    వ్యాధుల నుండి బయటపడటానికి అద్బుతమైన మార్గం చెప్పిన భగవద్గీత శ్లోకం..!

    నేటి కాలంలో ఆరోగ్యం కరువైపోయింది. అనారోగ్యం పెరిగిపోయింది.  ఈ  వేగవంతమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి  ఏదో ఒక రూపంలో ఒత్తిడి, ఆందోళన,  కోపం వంటి సమస్యలు ఎదుర్కొంటు ఉంటారు. ఈ సమస్యల వల్ల   నిద్రలేమి, మానసిక అశాంతి,  కోపం  కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు,  జీవితంలో సంబంధాల మధ్య ఇబ్బందులు వంటివి చాలా ఏర్పడుతూనే ఉన్నాయి...

     More
కెరీర్ లో ఇబ్బందులు ఉన్నాయా.. ఈ పరిహారాలు పాటించండి..!

  ​ప్రతి ఒక్కరు తమ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటారు. చాలా సార్లు కష్టపడి పనిచేసినప్పటికీ, కెరీర్‌లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.    ఇబ్బందులను అధిగమించి మరీ కష్టపడినా దానికి తగిన ఫలితం,  కెరీర్ లో ఎదుగుదల  లేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏ ఉద్యోగం ఎక్కువ కాలం నిలవకపోవడం,  లేదా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి....

 More
భూత శుద్ది వివాహం.. అసలు నిజం ఇదే..!

​వివాహం భారతీయ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన, పవిత్రమైన అంశం.  చాలామందికి వివాహాలలో కూడా రకాలు ఉంటాయనే విషయం తెలియదు. అయితే తాజాగా నటి సమంత,  నిర్మాత రాజ్ నిడిమోరు చేసుకున్న వివాహం సోషల్ మీడియాలో చాలా చర్చలకు కారణమైంది.  వీరిద్దరూ భూత శుద్ది వివాహం చేసుకున్నారని సమాచారం. అసలు భూత శుద్ది వివాహం అంటే ఏంటి? భారతీయ సంప్రదాయ వివాహాన్ని కాదని,  భూత శుద్ది వివాహం చేసుకోవడం వెనుక కారణం ఏంటి?భూత శద్ది వివాహం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి? తెలుసుకుంటే..

 More
భూమి మీదకు గంగా నది ఎలా వచ్చింది..

  జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి?  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..

 More
కాశీలో సప్తఋషి హారతి ఎప్పుడు,  ఎక్కడ, ఎవరు ఇస్తారు..

సోమవారం పరమేశ్వరుడి పూజ చాలా ప్రాముఖ్యత  సంతరించుకుని ఉంటుంది.  శివ భక్తులు సోమవారం శివుడిని భక్తిగా పూజించడమే కాకుండా  ఉపవాసం కూడా ఉంటారు. శివుడి అద్భుతమైన క్షేత్రంగా కాశీ పిలవబడుతుంది.  కాశీ దేవదేవుడు అయిన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే కాశీ క్షేత్రంలో  సప్తఋషి హారతి ఇస్తారు.  ఇది ఎప్పుడు,  ఎక్కడ,  ఎవరు ఇస్తారో చాలా మందికి తెలియదు.  చాలా మంది దీని గురించి తెలుసుకోకుండానే కాశీకి వెళ్లి వస్తుంటారు.  సప్రఋషి హారతి గురించి తెలుసుకుంటే..

 More
సంకట హర చతుర్థి ఎప్పుడు.. ఆ రోజు వినాయకుడిని పూజించడం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే..!

వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు.  ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి  ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.  సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు.  అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది.  అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..

 More
వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు సాక్షాత్తు పార్వతిదేవి చెప్పిన అమూల్యమైన సలహాలు..!

హిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన  ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే  ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన  5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల  వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా,  బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..

 More