విడాకులు తీసుకున్న చెల్లెలి కాపురం సీరియల్ హీరోయిన్ శిరీష
బుల్లితెర మీద కావొచ్చు, సిల్వర్ స్క్రీన్ మీద కావొచ్చు ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక బుల్లితెర నటుడు పవన్ అలాగే రీసెంట్ గా ఒక ప్లే బ్యాక్ సింగర్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు బుల్లితెర నటి శిరీష తన భర్తతో విడిపోయినట్లుగా ప్రకటించింది. శిరీష అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. చెల్లెలి కాపురం సీరియల్ హీరోయిన్ భూమి అంటే ఎవరికైనా గుర్తొచ్చేస్తుంది. ఆ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది శిరీషా. 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పింది. మొగలి రేకులు సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. ఆ తర్వాత వరుసగా సీరియల్స్లో నటిస్తూ బిజీగా మారింది. "నా పర్సనల్ అప్ డేట్ ని ఫాన్స్ తో, మంచి కోరుకునే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను.. నవీన్ - నేను, ఒకప్పుడు భార్యాభర్తలం.