Read more!

English | Telugu

దొంగల ముఠా ట్రైలర్ లాంచ్

ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తీసిన "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ లాంచింగ్, మార్చ్ 11 వ తేదీ రాత్రి, హైదరాబాద్ సినీ మ్యాక్స్ లో జరిగింది. ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ చూసిన అందరికీ ఈ ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ చాలా బాగుందనిపించేలా ఆ ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ ఉంది. ఈ "దొంగల ముఠా" చిత్రం ట్రైలర్ లాంచింగ్ తో పాటు ఈ "దొంగల ముఠా" చిత్రం మేకింగ్, "దొంగల ముఠా" చిత్రంలోని ఒకే ఒక పాటను"టైటిల్ సాంగ్", "దొంగల ముఠా" చిత్రంలోని కొన్ని సీన్లను ప్రదర్శించారు. అనంతరం "దొంగల ముఠా" చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశం జరిపింది. ఈ పాత్రికేయుల సమావేశంలో "దొంగలముఠా" చిత్ర దర్శకుడు రామ్ గోపాల వర్మ మాట్లాడుతూ ఈ చిత్రానికి కేవలం ఆరున్నర లక్షలు మాత్రమే ఖర్చయిందనీ, అరవై అయిదు వేలు మాత్రమే టెక్నీషియన్లకు, లొకేషన్ల రెంట్‍ కూ ఖర్చయిందనీ అన్నారు. వర్మ"దొంగల ముఠా" చిత్రం తీయటానికి వాడిన "కేనన్ డి 5" కెమెరాలు అయిదు వాడినట్లు చెప్పారు.

అయినా "దొంగల ముఠా" చిత్రం క్వాలిటీ చాలా బాగా వచ్చిందని అన్నారు. మామూలు కెమెరాతో సినిమా తీసేటప్పుడు లైటింగ్ మార్చుకోటానికే సమయం అంతా వృధా అవుతుందనీ, ఈ "కేనన్ డి 5" కెమెరాలతో లైట్లు అటూ ఇటూ మార్చాల్సిన అవసరం లేకుండా సహజమైన లైటింగ్ తో, సహజమైన శబ్దాలతోనే సినిమా తీయొచ్చని నిరూపించటానికే తానీ చిత్రాన్ని తీశానని వర్మ తెలిపారు. ఈ"దొంగల ముఠా" చిత్రం థియేటర్లలో కేవలం ఒక్క షో ఆడినా తాను విజయంసాధించినట్లేననీ, తన నిర్మాతకు లాభాలొస్తాయనీ వర్మ అన్నారు. ఈ చిత్రంలోని` టైటిల్ సాంగ్ ని "మిరపకాయ్" చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ షూట్ చేయటం విశేషం. ఈ సమావేశంలో హీరో రవితేజ, సుబ్బరాజు, హరీష్ శంకర్, ఆర్ పి పట్నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ "దొంగల ముఠా" చిత్రాన్ని మార్చ్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.