English | Telugu

గోపీచంద్ హీరోగా యేలేటి చంద్రశేఖర్ మూవీ

గోపీచంద్ హీరోగా యేలేటి మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. గోపీచంద్ హీరోగా గతంలో యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వచ్చిన "ఒక్కడున్నాడు" మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తర్వాత మళ్ళీ గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇదే కావటం విశేషం. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో "ఒక్కడున్నాడు" మూవీ కన్నా ప్రస్తుతం రాబోయే గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ మూవీ కథ చాలా బాగా వచ్చిందని దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ తెలిపారు.

గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలోని ఈ మూవీ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గోపీచంద్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం యాక్షన్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని వినపడుతోంది. గోపీచంద్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో "మొగుడు" అనే చిత్రమలో నటిస్తున్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం