English | Telugu
మా వాడు హైకోర్టునే పీకి పారేశాడు.. జగన్పై జేసీ సంచలన వ్యాఖ్యలు
Updated : May 21, 2020
మా టీడీపీ నేతలు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నిజంగా నిరాహార దీక్ష చేసినా ప్రజలు నమ్మరు.. బిర్యానీ తిని చేస్తున్నారనుకుంటారు అన్నారు. దీక్షలు చేసినంత మాత్రాన జగన్ లో మార్పు రాదని చెప్పారు. రాష్ట్రంలోని సగం జనాలు ఆయన ఇంటి ముందు కూర్చుంటే జగన్ వింటాడేమో అని జేసీ అన్నారు. అయితే, పోతిరెడ్డి పాడు విషయంలో మాత్రం మా వాడు చాలా సిన్సియర్గానే ఉన్నాడు అనిపిస్తోంది అని జేసీ వ్యాఖ్యానించారు.