English | Telugu
అడవి పంది దాడిలో గిరిజన బాలిక మృతి!
Updated : Apr 16, 2020
అటవీ ప్రాంతాలకు వెళ్లే వారు, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవుల లోపలికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పి సి సి ఎఫ్ కోరారు. జంతువుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా అటవీ ప్రాంతాల్లో నిఘాను పటిష్టంగా కొనసాగించాలని అటవీ ప్రాంతాల జిల్లాల అధికారులను సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. అటవీ శాఖ తరపున అందించాలని జిల్లా అధికారులను పి సి సి ఎఫ్ ఆదేశించారు.