English | Telugu
జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్
Updated : Jun 9, 2020
మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య కీలక నేత. మార్చి నెలలో ఆయన కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడంతో కమల్నాథ్ సర్కారు కూలిపోయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. కాగా, పార్టీలో చేరిన వెంటనే జ్యోతిరాదిత్యను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది.