English | Telugu
ఏపీ ప్రభుత్వానికి మానవహక్కుల కమిషన్ నోటీస్ జారీ!
Updated : May 7, 2020
గ్యాస్ లీకేజీ సంఘటనను, తర్వాతి పరిణామాలను మీడియా ద్వారా తెలుసుకుంటున్న జాతీయ మానవహక్కుల కమిషన్... ఆయా అంశాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. గ్యాస్ లీకేజీ అనంతరం... తీసుకున్న సహాయక చర్యలను కూడా వివరించాలని ఆదేశించింది.