English | Telugu

ఏపీపీఎస్సీ మెయిన్స్ వాయిదా

రేపటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ తిరిగి ఎప్పుడూ నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి రేపటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించాల్సి ఉన్న మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు తిరిగి ఎప్పుడూ నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.