ప్రయాణికులకు ముఖ్య గమనిక

 

దీపావళి నేపథ్యంలో రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, కొందరు ప్రయాణికులు రైళ్లలో టపాసులు తీసుకెళ్లే అవకాశమున్నందున క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్న రైల్వే సిబ్బంది... ఎవరైనా బాణాసంచా తీసుకెళ్తే పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు, రైళ్లలో టపాసులు తీసుకెళ్లడాన్ని నిషేధించినట్లు తెలిపిన రైల్వే అధికారులు... ప్రమాదరహితంగా దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు, ప్రయాణికులకు సూచించారు, రైళ్లలో ఎవరూ టపాసులు తీసుకెళ్లకుండా ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతున్నామని, ప్రయాణికులు కూడా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu