పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ స్వాగతం

 

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అన్నివిధాలా సహకరిస్తామని, దీనికోసం తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల భూమి సిద్ధంగా వుందని ఆయన చెప్పారు. శంషాబాద్ వద్ద జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ క్యాంపస్‌ని కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు ఈ పిలుపు ఇచ్చారు. అదేవిధంగా  శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సిటీతోపాటు ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మిస్తామంటూ జీఎంఆర్ చేసిన ప్రతిపాదనకు కూడా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News