విమాన ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్

 

గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన  ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది. టాటా బోర్డు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా,విమాన ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు, ద్వారా’ జీవిత పర్యంతం ఈ ట్రస్ట్ ద్వారా’ ఆర్థిక సహాయం, నష్ట పరిహాం, వైద్య సంరక్షణ అందించడంతో పాటుగా, కుటుంబాల పునర్నర్మాణానికి అన్ని విధాల  సహాయ సహకారాలు అందిస్తుందని,టాటా ట్రస్ట్ తెలిపింది.అలాగే, ట్రస్ట్ పారదర్శక నిర్వహణ కోసం,నిపుణుల సేవలను వినియోగించుకోవడం జరుగుతంది టాటా ట్రస్ట్ తెలిపింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu