కేసీఆర్ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది, బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించడాన్ని సవాల్ చేస్తూ శెట్టిబలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించడంతో కేసీఆర్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది.ప్రస్తుత అకడమిక్ ఇయర్ లో అడ్మిషన్లు ప్రక్రియ ముగిసినందున కళింగులకు రిజర్వేషన్లు కల్పించలేమని ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం మొదలైంది, శెట్టిబలిజ సంఘం పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం... బీసీ జాబితా నుంచి ఆయా కులాల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది, తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu