బెంగళూరు లో వరుస బాంబు పేలుళ్ళు

Serial Bomb Blasts in Bangalore, Serial Bomb Blasts in Bangalore at BJP party office and Hebbala flyover,  High Alert in Bangalore after Serial Bomb Blasts at BJP office and Hebbala Flyover

 

కర్ణాటక ఎన్నికలకు మరో ఇరవై రొజులు మాత్రమే ఉన్న సమయంలో మల్లెశ్వరంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో పేలుడు జరిగిన కొద్ది గంటలలోనే హెబ్బల ఫ్లై ఓవర్ ప్రాతంలో మరో పేలుడు సంభవించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయం ఎదుట ఓ ద్విచక్ర వాహనంపై బాంబు ఉంచడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదకొండు మందికి గాయాలయ్యాయి. అందులో ఎనిమిది మంది పోలీసులు ఉండడం విశేషం. పెబ్బల పేలుడులో పదహారుమందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. దీంతో పోలీసులు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu